అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- August 31, 2026
ముహర్రక్: బహ్రెయిన్లోని అల్ హిద్ ప్రాంతంలో విక్రయానికి ఉంచిన ఆహార పదార్థాలను నిల్వ చేసే ఫ్రిజ్ను పగులగొట్టి, అందులోని వస్తువులను చోరీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారి వయసు 62, 32 సంవత్సరాలు అని ముహర్రక్ గవర్నరేట్ పోలీసులు తెలిపారు.
చోరీపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు గాలింపు, దర్యాప్తు చర్యలు చేపట్టినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దర్యాప్తులో నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, తదుపరి వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







