అమరవీరుడికి బహ్రెయిన్ నివాళి
- August 19, 2016
బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ సర్వీస్మెన్, సర్జెంట్ - మేజర్ ఇసా అబ్దుల్లా బద్ర్ ఈద్ మృతదేహానికి కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ది బిడిఎఫ్ ఫీల్డ్ మార్షల్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా ఘన నివాళులర్పించారు. సౌదీ అరేబియా సరిహద్దుల్లో జరిగిన పోరాటంలో ఇసా అబ్దుల్లా వీరమరణం పొందాడు. ఇసా ఎయిర్ బేస్ వద్ద ప్రత్యేకంగా మిలిటరీ సెర్మానీని కూడా నిర్వహించారు. పలువురు బిడిఎఫ్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కింగ్ హమాద్ తరఫున కూడా ఇసా అబ్దుల్లా మరణానికి ప్రగాడ సానుబూతిని తెలిపారు కమాండర్ ఇన్ చీఫ్. ఇసా అబ్దుల్లా కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందనీ, అమరవీరుడి సేవల్ని బహ్రెయన్ ఎప్పటికీ మరిచిపోదని ఈ సందర్భంగా కమాండర్ ఇన్ చీఫ్ చెప్పారు. యెమెన్లో శాంతి కోసం జరుగుతున్న పోరాటంలో అసువులు భాసినవారందరికీ ఈ సందర్భగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







