అత్యధిక రోడ్డు ప్రమాదాలకు బహ్రేయినీ డ్రైవెర్లే ప్రధాన కారణం
- August 19, 2016
మనామా: తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం జరిగిన పలు రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణం బహ్రేయినీ డ్రైవర్లు అని తెలిపింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ గురువారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 66.46 శాతం బహ్రేయినీ డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు జరిగేయని తెలిపారు. దేశాలవారీగా రోడ్డు ప్రమాదాలు చేసినవారి జాబితా ఈ విధంగా ఉంది.
భారత జాతీయులు 253 ప్రమాదాలు (9.97 శాతం), పాకిస్థానీయులు 135 (5.32 శాతం), బంగ్లా దేశీయులు 168 (6.58 శాతం), సౌదీ జాతీయులు 87 (3.43 శాతం) అని వెల్లడించింది.
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహార్ అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రచురణ ఉదాహరిస్తూ, బహరేన్ ప్రజలు సాధారణంగా ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రవాసీయులు రోడ్డు ప్రమాదాలు చేసినట్లుగా ఆరోపిస్తుంటారు అంతేకాక నిర్వాసితులు చెడ్డ డ్రైవర్లుగా పేర్కొంటారు అయితే, తాజా గణాంకాలు ప్రమాదాలు జరిగేటప్పుడు బహరేన్ వాసులే సాధారణంగా వాహనాల్ని నడుపుతుండటం గమనార్హం గత సంవత్సరం వారి కారణంగా 1,686 (66.46 శాతం) ప్రమాదాలు సంభవించేయని తెలియజేసాడు, "ఇతర దేశాలకు చెందిన మాత్రమే 210 మంది మాత్రమే పాల్గొన్న రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు వాహనం నడుపుతున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









