అత్యధిక రోడ్డు ప్రమాదాలకు బహ్రేయినీ డ్రైవెర్లే ప్రధాన కారణం
- August 19, 2016
మనామా: తాజా గణాంకాల ప్రకారం గత సంవత్సరం జరిగిన పలు రోడ్డు ప్రమాదాలలో అత్యధిక శాతం దేశంలో ట్రాఫిక్ ప్రమాదాలకు ప్రధాన కారణం బహ్రేయినీ డ్రైవర్లు అని తెలిపింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ గురువారం ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, దేశంలో రోడ్డు ప్రమాదాల్లో 66.46 శాతం బహ్రేయినీ డ్రైవర్ల కారణంగా ప్రమాదాలు జరిగేయని తెలిపారు. దేశాలవారీగా రోడ్డు ప్రమాదాలు చేసినవారి జాబితా ఈ విధంగా ఉంది.
భారత జాతీయులు 253 ప్రమాదాలు (9.97 శాతం), పాకిస్థానీయులు 135 (5.32 శాతం), బంగ్లా దేశీయులు 168 (6.58 శాతం), సౌదీ జాతీయులు 87 (3.43 శాతం) అని వెల్లడించింది.
ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ సంస్కృతి డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహార్ అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క ప్రచురణ ఉదాహరిస్తూ, బహరేన్ ప్రజలు సాధారణంగా ఏమైనా రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రవాసీయులు రోడ్డు ప్రమాదాలు చేసినట్లుగా ఆరోపిస్తుంటారు అంతేకాక నిర్వాసితులు చెడ్డ డ్రైవర్లుగా పేర్కొంటారు అయితే, తాజా గణాంకాలు ప్రమాదాలు జరిగేటప్పుడు బహరేన్ వాసులే సాధారణంగా వాహనాల్ని నడుపుతుండటం గమనార్హం గత సంవత్సరం వారి కారణంగా 1,686 (66.46 శాతం) ప్రమాదాలు సంభవించేయని తెలియజేసాడు, "ఇతర దేశాలకు చెందిన మాత్రమే 210 మంది మాత్రమే పాల్గొన్న రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు వాహనం నడుపుతున్నారని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







