పవన్ కల్యాణ్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ...
- August 20, 2016
జనసేనపార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వపన్ కల్యాణ్ మాట్లాడుతూ...'మా ఇద్దరికి చాలాకాలంగా అనుబంధం ఉంది. కుమారస్వామితో సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మరో సందర్భంలో మాట్లాడతా' అని తెలిపారు. ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని కుమారస్వామి కూడా చెప్పారు. తన కుమారుడు నిఖిల్ సినీరంగ ప్రవేశం చేస్తున్నారని, పవన్ కల్యాణ్ ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







