విదేశీ పెట్టుబడిదారులు, కుటుంబాలకు 5 ఏళ్ళ రెసిడెన్సీ!
- August 20, 2016
విదేశీ పెట్టుబడిదారులు, వారి కుటుంబాలకు ఐదేళ్ళపాటు బహ్రెయిన్లో నివాసం ఉండేందుకు వీలుగా నిబంధనల్ని సవరించాల్సిందిగా ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి, ఓ ప్రోజల్ని ప్రస్తుత లెజిస్లేటివ్ టీమ్ ముందుంచే ప్రయత్నం చేయనున్నారు. పెట్టుబడిదారుల్ని ప్రోత్సహించడం ద్వారా బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థకూ ఊతమిచ్చినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రపోజల్కి ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం ఆయిల్ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉన్న బహ్రెయిన్, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించగలిగితే, తద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెబుతున్నారాయన. తాను చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, స్టాక్ మార్కెట్లలో ర్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు. బహ్రెయిన్ మార్కెట్స్ పుంజుకోవడం దేశ ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడం ఖాయమని చెప్పారు ఎంపీ అల్ మరాఫి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







