దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం..
- August 20, 2016
హెచ్ఎండీఏకు భారీ జెండా భారంగా మారింది. చిరుగులు పడుతుండటంతో ఇప్పటికే 8 జెండాలు హెచ్ఎండీఏ మార్చింది. జెండా మార్చినప్పుడల్లా హెచ్ఎండీఏకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. యురోపియన్ పాలిస్టర్తో షార్జా అనే కంపెనీ జెండా తయారు చేయనుంది. దీనికి 4800 డాలర్లు ఖర్చు అవనుంది. మూడు నెలల వారెంటీతో జాతీయపతాకం తయారు చేయనుంది. ఇప్పటికే రాంచీ అధికారులు దుబాయి నుంచి త్రివర్ణ పతాకాన్ని దిగుమతి చేసుకున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









