దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం..
- August 20, 2016
హెచ్ఎండీఏకు భారీ జెండా భారంగా మారింది. చిరుగులు పడుతుండటంతో ఇప్పటికే 8 జెండాలు హెచ్ఎండీఏ మార్చింది. జెండా మార్చినప్పుడల్లా హెచ్ఎండీఏకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోంది. అయితే దుబాయ్ నుంచి జెండాను దిగుమతి చేసుకోవాలని హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. యురోపియన్ పాలిస్టర్తో షార్జా అనే కంపెనీ జెండా తయారు చేయనుంది. దీనికి 4800 డాలర్లు ఖర్చు అవనుంది. మూడు నెలల వారెంటీతో జాతీయపతాకం తయారు చేయనుంది. ఇప్పటికే రాంచీ అధికారులు దుబాయి నుంచి త్రివర్ణ పతాకాన్ని దిగుమతి చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







