36 మంది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఇరాక్ లో ఉరితీత...
- August 21, 2016
36 మంది ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులను ఇరాక్ ఆదివారం ఉరితీసింది. 2014లో సున్నీ జిహాదీలు, సంకీర్ణ తీవ్రవాదులు కలిసి టిక్రిట్ నగరంలోని ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాదిమందిని ఊచకోత కోశారు. 17 వందల మంది ఆర్మీ రిక్రూటర్లను అపహరించిన ఉగ్రవాదులు వారిలో 300 మందిని అతి దారుణంగా చంపేశారు. స్పీచర్ నరమేధంగా పిలిచే కేసులో 36 మందిని దోషులుగా తేల్చిన కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. నసిరియా కారాగారంలో ఆదివారం వీరికి మరణశిక్ష అమలు చేసినట్టు ధిఖార్లోని గవర్నర్ కార్యాలయం తెలిపింది. మరణిశిక్షను తిలకించేందుకు బాధిత బంధువులు చాలామంది జైలుకు చేరుకున్నారు. ఉగ్రవాదులను ఉరితీస్తున్నప్పుడు సంతోషంతో 'అల్లాహు అక్బర్' అని పెద్ద ఎత్తున నినదించారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









