నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం ..
- August 21, 2016
కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్లోని రాజ్భవన్లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేశ్ రంజన్ ప్రసాద్ నజ్మాతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఓ గవర్నర్గా మణిపూర్ సంస్కృతి సంప్రదాయాలు అధ్యయనం చేయడం తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా నజ్మా అన్నారు. 76ఏళ్ల నజ్మా గత నెల మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









