నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం ..
- August 21, 2016
కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్లోని రాజ్భవన్లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేశ్ రంజన్ ప్రసాద్ నజ్మాతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఓ గవర్నర్గా మణిపూర్ సంస్కృతి సంప్రదాయాలు అధ్యయనం చేయడం తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా నజ్మా అన్నారు. 76ఏళ్ల నజ్మా గత నెల మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









