నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం ..
- August 21, 2016
కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా మణిపూర్ 18వ గవర్నర్గా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఇంఫాల్లోని రాజ్భవన్లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేశ్ రంజన్ ప్రసాద్ నజ్మాతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్రమ్ ఇబోబి సింగ్, ఇతర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఓ గవర్నర్గా మణిపూర్ సంస్కృతి సంప్రదాయాలు అధ్యయనం చేయడం తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా నజ్మా అన్నారు. 76ఏళ్ల నజ్మా గత నెల మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







