గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా ఖతర్ షిప్పింగ్ కంపెనీకి..
- August 23, 2016
ఖతర్ షిప్పింగ్ కంపెనీకి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది. 2011లో ముంబై సముద్ర తీరంలో ఆయిల్ ఒలికిపోయిన కేసును విచారించిన ట్రైబ్యునల్ ఖతర్కు చెందిన షిప్పింగ్ కంపెనీని దోషిగా తేల్చి రూ.వంద కోట్ల జరిమానా విధించింది. అలాగే అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు రూ.5 కోట్ల జరిమానా విధించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







