క్వాటిప్ ఆత్మాహుతి బాంబర్ పాకిస్తానీ ప్రవాసీయుడు
- August 25, 2016
మనామా: తూర్పు సౌదీ అరేబియాలో క్వాటిప్ ప్రాంతంలో ఒక మసీదు లో ఆరాధకుల మధ్యకు వెళ్లి తనను తాను పేల్చుకొనేందుకు సిద్ధపడిన ఒక వ్యక్తికి చెందిన ఒక గుర్తింపు కార్డుని కనుగొన్నారు. ఆ వ్యక్తి ఒక పాకిస్తానీ దేశానికి చెందినవాడుగా గుర్తించడం జరిగిందని సౌదీ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
బాంబర్ మాఘ్రేబ్లో ( సూర్యాస్తమయం ) క్వాటిప్ ప్రాంతము లో ఉమ్ అల్ హమాం ముస్తఫా మసీదు ప్రార్ధనల సందర్భంగా మంగళవారం ఆత్మాహుతి దాడి చేసేందుకు సంకల్పించాడు. అయితే, మసీదు సమీపంలో భద్రతా సిబ్బంది అతని అనుమానాస్పద కదలికల గమనించి అదుపులోనికి తీసుకొని అతన్నీ ప్రశ్నించడం జరిగింది.
ఆ వ్యక్తి బాంబర్ గా కనుగొన్నారు జరిగింది అనితన వీపు మీద ఒక స్పోర్ట్స్ బ్యాగ్ మోస్తున్నాడు. పోలీసుల కళ్లబడటంతోనే ఆ వ్యక్తి తనను తాను పీల్చుకోవడానికి ప్రయత్నించాడని, మంత్రి బుధవారం మధ్యాహ్నం చెప్పారు.అతని చర్యని గమనించిన పోలీసులు నేరుగా ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి తన కదలికని కట్టడి చేశారు. దీనితో ఆ ఆత్మాహుతి సభ్యుని ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఆ బాంబర్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నంలో మార్గ మధ్యలోనే మరణించాడనిమంత్రి పేర్కొన్నారు. అతని వద్ద ఉన్న
బ్యాగ్ లో నాలుగు కిలోగ్రాముల పేలుడు పదార్ధాలు ఉన్నట్లు కనుగొనబడింది. పోలీసులు ఆ వ్యక్తి శరీరం యొక్క తనిఖీ శోధన సమయంలో, తన పాకిస్తానీ ప్రవాసీయుని గుర్తించే జాతీయ గుర్తింపు కార్డు కనుగొనబడిందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







