ట్రాఫిక్ ప్రమాదంలో భారతీయుడు మృతి
- August 25, 2016
భారత జాతీయుడైన మిధుఫా కువైట్ లోని ఫర్వాణీయ ప్రాంతంలో ఒక విషాద ప్రమాదంలో మృతిచెందారు. 39 ఏళ్ళ వయస్సు గల మిధుఫా కేరళ ప్రాంతానికి కోజికోడ్ జిల్లావాసి తన సొంత వ్యాపారాన్ని కువైట్ లో గత కొంతకాలంగా నిర్వహిషున్నాడు. అయితే మిధుఫా గురువారం ఉదయం ఫర్వాణీయ హబీబ్ మునావర్ వీధి నుండి ఒక ' యు ' మలుపు తిరుగుతోండగా మరొక కారులోని పౌరుడు అతని కారుని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మరణించిన మిధుఫాకు భార్య వహీదా తో పాటు మరియు లాహ్మత్ , ఆయిషా మిన్హా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









