యూఏఈలో ఎన్టీయార్ 'గ్యారేజ్' రికార్డ్
- August 25, 2016
ఎన్టీయార్ హీరోగా నటించిన 'జనతా గ్యారేజ్' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని యూఏఈలో రికార్డు స్థాయిలో విడుదల చేస్తున్నారు. మొత్తం 48 లొకేషన్స్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం విశేషం. గల్ఫ్ దేశాల్లో ఇదే ఏ తెలుగు చిత్రానికైనా రికార్డ్. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. నిత్యామీనన్, సమంత ఈ చిత్రంలో ఎన్టీయార్ సరసన హీరోయిన్లుగా నటించగా, ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









