ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం సంచలన వ్యాఖ్యలు....
- August 26, 2016
ప్రధాని మోదీపై పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్కు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ప్రధాని ఇవ్వడం లేదని ఆరోపించారు. నిధులిమ్మంటే లేవంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్కు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఏం చేసుకుంటారని ప్రశ్నిస్తూ సూట్లు కుట్టించుకుంటారా అని ఎద్దేవా చేశారు. పశ్చిమబెంగాల్ వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం మానెయ్యకపోతే మూడు నెలల తర్వాత ఢిల్లీ వీధుల్లో ఆందోళనకు దిగుతానని మమత హెచ్చరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







