200 స్మగుల్డ్ మేకలు పట్టివేత
- August 29, 2016
హట్టా - ఒమన్ బోర్డర్ ద్వారా అక్రమ మార్గంలో వస్తున్న 250 మేకలుని యూఏఈ అథారిటీస్ సీజ్ చేశాయి. చేపల్ని తీసుకెళ్తున్న ట్రక్లో ఈ గోట్స్ని అక్రమంగా దాచిపెట్టారు. ట్రక్లో ఉన్న మేకల పరిస్థితి దయనీయంగా ఉందనీ, ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా వాటిని రవాణా చేస్తున్నారని అధికారులు చెప్పారు. ఇలా దారుణమైన పరిస్థితుల్లో మేకల్ని రవాణా చేయడం ద్వారా అనేకరకాలైన రోగాలు వ్యాప్తి చెందుతాయని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. స్మగ్లర్స్ వివరాలు ఇంతవరకు మినిస్ట్రీ ద్వార వెల్లడి కాలేదు. మినిస్ట్రీ అనుమతితో మాత్రమే మేకల్ని రవాణా చేయడానికి వీలుంది. మినిస్ట్రీకి చెందిన 18 అధికారిక క్వారంటీన్ సెంటర్స్ ద్వారా మాత్రమే యూఏఈలోకి మేకలు రవాణాని అనుమతిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







