విడుదలకు సిద్ధంగా ఉన్న 'ఇంకొక్కడు'
- August 30, 2016
తమిళ అగ్రకథానాయకుడు విక్రమ్ నటించిన 'ఇంకొక్కడు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు ఆనంద్శంకర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సెన్సార్ పూర్తి చేసుకుందని ట్వీట్ చేశారు. నిత్యా మేనన్, నయనతార ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. థమీన్స్ ఫిల్మ్స్ పతాకంపై శిభు థమీన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి సెన్సారు బోర్డు సభ్యులు, డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని సమాచారం. .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







