గవర్నర్ విద్యసాగర్ రావు కు అదనపు బాధ్యతలు
- August 31, 2016
తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలం బుధవారంతో ముగిసింది. 2011 ఆగస్టు 31న తమిళనాడు గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన రోశయ్య ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. రోశయ్య స్థానంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావుకు కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. రోశయ్య పదవీకాలం పెంచాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రాన్ని కోరినట్లు ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
మరోవైపు గుజరాత్ గవర్నర్ ఓంప్రకాశ్ కోహ్లికి మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







