మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్ ముగిసింది
- August 31, 2016
వేసవి సందర్భంగా జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కార్మికుల కోసం మిడ్ డే బ్రేక్ రూల్ విధించబడింది. నిన్నటితో ఆ పీరియడ్ ముగిసింది. ఈ రూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు మూడు గంటలపాటు కార్మికులకు పని నుంచి బ్రేక్ లభిస్తుంది. ఈ ఏడాది, మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్లో మొత్తం 170 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించగా, వాటిపై తగిన చర్యలు తీసుకోబడ్డాయి. గత ఏడాది 391 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి, కార్మికుల్ని బ్రేక్ పీరియడ్లో ఎండ ప్రాంతంలో కార్మికులతో పని చేయించి, మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికల్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా, ఒమన్లో ఉష్ణోగ్రతలు ఇంకా 45 డిగ్రీలకు అటూ ఇటూగానే ఉన్నాయనీ, ఈ ఉష్ణోగ్రతలు ఇంకొన్ని రోజులపాటు కొనసాగుతాయని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!









