మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్ ముగిసింది
- August 31, 2016
వేసవి సందర్భంగా జూన్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కార్మికుల కోసం మిడ్ డే బ్రేక్ రూల్ విధించబడింది. నిన్నటితో ఆ పీరియడ్ ముగిసింది. ఈ రూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు మూడు గంటలపాటు కార్మికులకు పని నుంచి బ్రేక్ లభిస్తుంది. ఈ ఏడాది, మిడ్ డే బ్రేక్ రూల్ పీరియడ్లో మొత్తం 170 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించగా, వాటిపై తగిన చర్యలు తీసుకోబడ్డాయి. గత ఏడాది 391 కంపెనీలు నిబంధనల్ని ఉల్లంఘించి, కార్మికుల్ని బ్రేక్ పీరియడ్లో ఎండ ప్రాంతంలో కార్మికులతో పని చేయించి, మంత్రిత్వ శాఖ నుంచి హెచ్చరికల్ని అందుకున్నాయి. ఇదిలా ఉండగా, ఒమన్లో ఉష్ణోగ్రతలు ఇంకా 45 డిగ్రీలకు అటూ ఇటూగానే ఉన్నాయనీ, ఈ ఉష్ణోగ్రతలు ఇంకొన్ని రోజులపాటు కొనసాగుతాయని తెలియవస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







