ఆన్లైన్ బిజినెస్లో 0.5 మిలియన్లు కోల్పోయిన దుబాయ్ మహిళ
- August 31, 2016
సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఓ ఫేక్ ఆఫర్ కారణంగా దుబాయ్కి చెందిన ఓ మహిళ 500,000 దిర్హామ్లు నష్టపోయారు. రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించేయవచ్చని ఆ ఫేక్ ఆఫర్ ద్వారా దుబాయ్ మహిళను కొందరు తప్పుదోవ పట్టించారు. అత్యాశకు పోయిన ఆ మహిళ, ఇప్పుడు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. 10,000 దిర్హామ్ల నుంచి 280,000 దిర్హామ్ల వరకు పలు మార్లు బాధిత మహిళ, కొందరు అక్రమార్కులక చెల్లించారు. ఆ తర్వాత అదంతా ఫ్రాడ్ అని ఆమె గుర్తించారు. ఆమెకు విషయం అర్థమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం కేసును పోలీసులు విచారిస్తున్నారు. బాధిత మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకో వైపున న్యాయనిపుణుల సూచనలతో ఇరు పార్టీలూ ఓ ఒప్పందానికి వచ్చి, సెటిల్మెంట్ చేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







