కాశ్మీర్ లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాదులు
- September 01, 2016
పాకిస్థాన్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు పట్టుకున్నాయి. కీలక సమాచారం అందుకున్న ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు బారాముల్లా జిల్లాలోని పట్టాన్ నగరంలో సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 26 ఏళ్ళ షౌకత్ అహ్మద్ గానై, 34 ఏళ్ల పర్వేజ్ ఆహ్ మీర్ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. రెండు ఏకే 47 రైఫిళ్ళు, రెండు గ్రనైడ్ లాంఛర్లు, ఆర్మీ, పోలీస్ యూనిఫార్మ్, యుద్ధ కథనాల పుస్తకాలను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







