ఆగస్ట్ 25-31 మధ్యలో బహ్రెయిన్లోకి 351,789 మంది
- September 01, 2016
నేషనాలిటీ, పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్పిఆర్ఎ) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్ కింగ్డమ్లోకి ఆగస్ట్ 25-31 మధ్యలో ప్రవేశించినవారి సంఖ్య 351,789గా ఉంది. ఈ వారం వివరాల్ని బట్టి చూస్తే, సౌదీ అరేబియా మరియు గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి కింగ్ ఫవాద్ కాజ్వే మీదుగా 279,258 మంది వచ్చారనీ, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీదుగా 72,046 మంది, పోర్టుల ద్వారా 485 మంది బహ్రెయిన్లోకి వచ్చారు. 25 కిలోమీటర్ల నిడివిగల ఫహాద్ కాజ్వే, బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియా మధ్య ఉంది. దీన్ని 1986, నవంబర్ 26న ప్రారంభించారు. మిలియన్ల మంది ఈ కాజ్ వే ద్వారా ప్రయాణిస్తుంటారు. అరబ్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతమిది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







