వియత్నాం లో మోడీ.!
- September 02, 2016
వియత్నాంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. వియత్నాం అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి తెలిపారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో భద్రతా దళాల గౌరవ వందనంతో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై వారు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







