ఈద్ అల్ అధా మొదటి రోజుని ఒమన్ ప్రకటన
- September 02, 2016మస్క్యాట్: నేడు సెప్టెంబర్ 3 వ తేదీ శనివారం దుల్ హిజ్జా 1437 హెచ్ ఒకటవ రోజుగా ఆచరించాలని అని అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీరి విశ్లేషణ ప్రకారం 9 వ తేదీన అరఫా రోజు వస్తుంది. అదేవిధంగా దుల్ హిజ్జా ఆదివారం 11 వ తేదీన వస్తుంది. ఈద్ అల్ అధా మొదటి రోజు సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకొంటారు. దుల్ హిజ్జా సెప్టెంబర్ 12 వ తేదీ సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈద్ సందర్భంగా అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీశ్రీ సుల్తాన్ ఖ్అబూస్ బిన్ ఘనతని కీర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం మరియు సంతోషంతో జీవించాలని ఆయన ఉన్నత పురోగతి మరియు శ్రేయస్సుని మహొన్నుతుడైన అల్లాహ్ కలగజేయాలని ఒమాన్ ప్రజలు, ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక