ఈద్ అల్ అధా మొదటి రోజుని ఒమన్ ప్రకటన
- September 02, 2016
మస్క్యాట్: నేడు సెప్టెంబర్ 3 వ తేదీ శనివారం దుల్ హిజ్జా 1437 హెచ్ ఒకటవ రోజుగా ఆచరించాలని అని అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీరి విశ్లేషణ ప్రకారం 9 వ తేదీన అరఫా రోజు వస్తుంది. అదేవిధంగా దుల్ హిజ్జా ఆదివారం 11 వ తేదీన వస్తుంది. ఈద్ అల్ అధా మొదటి రోజు సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకొంటారు. దుల్ హిజ్జా సెప్టెంబర్ 12 వ తేదీ సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈద్ సందర్భంగా అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీశ్రీ సుల్తాన్ ఖ్అబూస్ బిన్ ఘనతని కీర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం మరియు సంతోషంతో జీవించాలని ఆయన ఉన్నత పురోగతి మరియు శ్రేయస్సుని మహొన్నుతుడైన అల్లాహ్ కలగజేయాలని ఒమాన్ ప్రజలు, ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









