ఈద్ అల్ అధా మొదటి రోజుని ఒమన్ ప్రకటన
- September 02, 2016
మస్క్యాట్: నేడు సెప్టెంబర్ 3 వ తేదీ శనివారం దుల్ హిజ్జా 1437 హెచ్ ఒకటవ రోజుగా ఆచరించాలని అని అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీరి విశ్లేషణ ప్రకారం 9 వ తేదీన అరఫా రోజు వస్తుంది. అదేవిధంగా దుల్ హిజ్జా ఆదివారం 11 వ తేదీన వస్తుంది. ఈద్ అల్ అధా మొదటి రోజు సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకొంటారు. దుల్ హిజ్జా సెప్టెంబర్ 12 వ తేదీ సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈద్ సందర్భంగా అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీశ్రీ సుల్తాన్ ఖ్అబూస్ బిన్ ఘనతని కీర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం మరియు సంతోషంతో జీవించాలని ఆయన ఉన్నత పురోగతి మరియు శ్రేయస్సుని మహొన్నుతుడైన అల్లాహ్ కలగజేయాలని ఒమాన్ ప్రజలు, ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







