ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- September 04, 2016
అబుదాబీ: పబ్లిక్ సెక్టార్లో ఈద్ అల్ అదా శెలవులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సెలవుల్ని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ సెలవుల్ని, క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేటు సెక్టార్ సెలవుల్ని మినిస్టర్ ఆఫ్ ఎమిరటైజేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మిన్టిర్ సక్ర్ గోబాష్ సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, రూలర్స్ ఆఫ్ ది యుఎఇ, ప్రభుత్వం, ఎమిరేటీలు, రెసిడెంట్స్, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ప్రజలందరికీ క్యాబినెట్, గోబాష్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









