ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- September 04, 2016
అబుదాబీ: పబ్లిక్ సెక్టార్లో ఈద్ అల్ అదా శెలవులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సెలవుల్ని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ సెలవుల్ని, క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేటు సెక్టార్ సెలవుల్ని మినిస్టర్ ఆఫ్ ఎమిరటైజేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మిన్టిర్ సక్ర్ గోబాష్ సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, రూలర్స్ ఆఫ్ ది యుఎఇ, ప్రభుత్వం, ఎమిరేటీలు, రెసిడెంట్స్, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ప్రజలందరికీ క్యాబినెట్, గోబాష్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







