ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- September 04, 2016అబుదాబీ: పబ్లిక్ సెక్టార్లో ఈద్ అల్ అదా శెలవులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సెలవుల్ని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ సెలవుల్ని, క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేటు సెక్టార్ సెలవుల్ని మినిస్టర్ ఆఫ్ ఎమిరటైజేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మిన్టిర్ సక్ర్ గోబాష్ సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, రూలర్స్ ఆఫ్ ది యుఎఇ, ప్రభుత్వం, ఎమిరేటీలు, రెసిడెంట్స్, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ప్రజలందరికీ క్యాబినెట్, గోబాష్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్