ఈద్ అల్ అదా సెలవుల ప్రకటన
- September 04, 2016
అబుదాబీ: పబ్లిక్ సెక్టార్లో ఈద్ అల్ అదా శెలవులు సెప్టెంబర్ 11 నుంచి 15 వరకు ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో అయితే సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఈ సెలవుల్ని ప్రకటించారు. పబ్లిక్ సెక్టార్ సెలవుల్ని, క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించారు. వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ప్రైవేటు సెక్టార్ సెలవుల్ని మినిస్టర్ ఆఫ్ ఎమిరటైజేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ మిన్టిర్ సక్ర్ గోబాష్ సర్క్యులర్ ద్వారా ప్రకటించారు. ఈద్ అల్ అదా సందర్భంగా ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, సుప్రీం కౌన్సిల్ మెంబర్స్, రూలర్స్ ఆఫ్ ది యుఎఇ, ప్రభుత్వం, ఎమిరేటీలు, రెసిడెంట్స్, అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి చెందిన ప్రజలందరికీ క్యాబినెట్, గోబాష్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







