మిస్టీరియస్ డెత్పై విచారణ ప్రారంభం
- September 04, 2016షార్జా: షార్జా పోలీసులు, ఇటీవల షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడు భారతదేశానికి చెందిన 55 ఏళ్ళ వ్యక్తి. అల్ బుతైనాలోని ఓ అపార్ట్మెంట్లో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడమ చేతిపై తీవ్రమైన గాయం ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పారా మెడిక్స్, సిఐడి విభాగం మృతుడి అపార్ట్మెంట్కి చేరుకుని విచారిస్తున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటి హాస్పిటల్కి తరలించి, ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపనున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత