మిస్టీరియస్ డెత్పై విచారణ ప్రారంభం
- September 04, 2016
షార్జా: షార్జా పోలీసులు, ఇటీవల షార్జాలోని ఓ అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై విచారణ ప్రారంభించారు. మృతుడు భారతదేశానికి చెందిన 55 ఏళ్ళ వ్యక్తి. అల్ బుతైనాలోని ఓ అపార్ట్మెంట్లో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. ఎడమ చేతిపై తీవ్రమైన గాయం ఉందని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పారా మెడిక్స్, సిఐడి విభాగం మృతుడి అపార్ట్మెంట్కి చేరుకుని విచారిస్తున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటి హాస్పిటల్కి తరలించి, ఫోరెన్సిక్ ల్యాబరేటరీకి పంపనున్నారు.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







