షార్జాలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్
- September 04, 2016
షార్జా: ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు షార్జా పోలీసులు. మినిస్ట్రీకి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ (యూఏఈ ఎంఓఐ) ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్ టెస్ట్ని పూర్తి చేశాయ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం యాప్ని వినియోగించవచ్చు. స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ని సందర్శిచకుండానే ఈ సేవలు అందుతాయి. విలువైన సమయం వృధా అవకుండా ఈ సర్వీసుని పబ్లిక్ వినియోగించుకోవాలని పోలీసు అధికారి తెలిపారు. ఈద్ అల్ అదా సెలవు అనంతరం ఈ కొత్త సర్వీసు అందుబాఉటోలకి వస్తుంది. ఎలక్ట్రానిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాన్యువల్ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









