షార్జాలో ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్
- September 04, 2016షార్జా: ఎలక్ట్రానిక్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ సిస్టమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా ప్రారంభిస్తున్నారు షార్జా పోలీసులు. మినిస్ట్రీకి చెందిన స్మార్ట్ అప్లికేషన్స్ (యూఏఈ ఎంఓఐ) ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్ టెస్ట్ని పూర్తి చేశాయ, డ్రైవింగ్ లైసెన్స్ కోసం యాప్ని వినియోగించవచ్చు. స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్ని పూర్తి చేసుకోవడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్ మరియు లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ని సందర్శిచకుండానే ఈ సేవలు అందుతాయి. విలువైన సమయం వృధా అవకుండా ఈ సర్వీసుని పబ్లిక్ వినియోగించుకోవాలని పోలీసు అధికారి తెలిపారు. ఈద్ అల్ అదా సెలవు అనంతరం ఈ కొత్త సర్వీసు అందుబాఉటోలకి వస్తుంది. ఎలక్ట్రానిక్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాన్యువల్ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది.
తాజా వార్తలు
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష
- దుబాయ్ వ్యక్తి రెస్క్యూ మిషన్: గర్భిణీ నర్సు, వృద్ధ జంట, పర్యాటకులు సేఫ్
- ఖతార్-ఇండియా మధ్య స్థిరమైన వాణిజ్య వృద్ధి..భారత రాయబారి
- క్లౌడ్-సీడింగ్ పుకార్లను ఖండించిన యూఏఈ