కాబూల్లో సోమవారం జంట పేలుళ్లు..
- September 06, 2016
ఆఫ్గాన్ రాజధాని కాబూల్లో జంటపేలుళ్లు జరిగిన కొద్ది గంటలకే మరోసారి కాల్పులు కలకలం రేగింది. నగరంలోని పమ్లారేనా ఛారిటీ సంస్థపై దాడి జరిగింది. సాయుధులైన ఇద్దరు దుండగులు ఛారిటీ భవనంలోకి చొరబడి కాల్పులకు తెగబడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఓ దుండగుడిని పోలీసులు హతమార్చగా.. మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు.కాబూల్లో సోమవారం జంట పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని రద్దీగా ఉన్న ప్రాంతంలో తాలీబన్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 24 మంది మృతిచెందగా.. మరో 91 మందికి పైగా పౌరులు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









