ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం..
- September 06, 2016
ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. టియుని నుంచి వికాశ్నగర్కు వెళ్తున్న ప్రైవేటు బస్సు టియుని వద్ద బస్సు అదుపు తప్పి 200 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు టియుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, గవర్నర్ కేకే పాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









