లిబియా బాధిత కుటుంబాల్లో విషాద చాయలు
- August 03, 2015
లిబియాలో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐఎస్ ఐఎస్ ఉగ్రవాదులు వారిని ఇంకా విడిచిపెట్టలేదు. దీంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపికృష్ణ రాక కోసం హైదరాబాద్లోని ఆయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని వారంతా కోరుకుంటున్నారు. ఆరు రోజులైనా భర్త ఆచూకీ తెలియకపోవడంతో గోపికృష్ణ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. గోపికృష్ణను ఇండియాకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కృషి చేయాలని ఆమె విజ్ఞప్తి చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







