లావోస్ బయల్దేరిన ప్రధాని మోదీ

- September 07, 2016 , by Maagulf
లావోస్ బయల్దేరిన ప్రధాని మోదీ

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనకు బుధవారం లావోస్ బయల్దేరి వెళ్లారు. 14వ భారత్-ఏసియా, 11వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. భారత్-ఏసియా సద్ససుకు, ఆసియా శిఖరాగ్ర సదస్సుకు హాజరు అవుతారు. రక్షణ, భద్రత, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై మోదీ ఈ సదస్సుల్లో చర్చించే అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com