నింగికెగసిన మన మరో రాకెట్!
- September 08, 2016
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్-05ని గురువారం సాయంత్రం ప్రయోగించారు. రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. ఇన్శాట్ 3 డీఆర్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎస్05 రాకెట్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూ పొందించిన క్రయోజనిక్ ఇంజన్తో నాల్గవ సారి జీఎస్ఎల్వీ-ఎఫ్05 రాకెట్ ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా దేశ వాతావరణ సమగ్ర సమాచారాన్ని తెలిపే 2211 కిలోల ఇన్శాట్-3డీఆర్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







