'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదల
- September 09, 2016
ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో ఈ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతీక్ మాట్లాడుతూ.. 'నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించా. నా ఆసక్తి చూసి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు నాపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా ఉంటుంది' అన్నారు.
శ్రావ్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. లంకా ప్రభు ప్రవీణ్ సంగీతం సమకూరుస్తున్నారు. విశాఖ, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్దస్త్ ఫణి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!
- కొత్త ప్రైవేట్ పాఠశాలలపై షురా కౌన్సిల్ ఓటింగ్..!!
- సౌదీ అరేబియాలో షార్క్ కేజ్ డైవింగ్..లైసెన్స్ జారీ..!!
- కువైట్లో 'హిమ్యాన్' కార్డుకు అనుమతి..!!







