హజ్ యాత్రకు పయనమైన తెలుగు రాష్ట్రాల భక్తులు
- September 09, 2016
రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిమ్ భక్తుల పవిత్ర హజ్ యాత్ర ప్రారంభం అయింది. హజ్ యాత్రికులు మక్కా నుంచి మీనాకు పయనమై వెళ్లారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు ముహమ్మద్ ఇక్బాల్, ప్రొఫెసర్ షుకూర్ లు ఖాదీముల్ హుజ్జాజ్ (వాలంటీర్లు) లకు ఆదేశాలు ఇస్తూ హజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించారు. వృద్ధ భక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని హైదరాబాద్ హజ్ అధికారులు చెప్పారు. హజ్ యాత్ర సందర్భంగా 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ను తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







