ఉత్తర పాకిస్థాన్లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురి మృతి
- September 14, 2016
ఉత్తర పాకిస్థాన్లోని ముల్తాన్ ప్రాంతంలో గురువారం ఉదయం రెండు రైళ్లు ఢీకొన్నాయి. కరాచీకి వెళ్తున్న అవామ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరోరైలుని ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 150 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









