ఒమాన్ లో ప్రజలు ఈద్ సెలవుల్లో దుకాణాలు,పార్కులు,బీచ్ లలో గడిపారు
- September 15, 2016
మస్కట్:ఈద్ అల్ అధా వేడుకల సమయంలో జాతీయులు మరియు నివాసితులు దుకాణాలు, కొత్త ఆకర్షణలు, పార్కులు, బీచ్లు మరియు రెస్టారెంట్లని సందర్శించడంలో భారీస్థాయిలో నిమగ్నమయ్యారు.
గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి పలువురు పర్యాటకులు షాపింగ్ వ్యవహారాలు పూర్తిచేయడమే కాక శలాలః ప్రాంతంలో వర్షాకాలంలో ఎంపిక ప్రయోజనంకు తగినట్లుగా వేడుకలు చేరారు సెప్టెంబర్13 వ తేదీ వరకు ధోఫర్ కు వచ్చిన సందర్శకుల సంఖ్య 644,667 మంది ఉన్నారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 511,198 మంది సందర్శకులు ఈ ప్రాంతాలకు వచ్చేరని దీనితో పర్యాటక 26 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుందని వెల్లడించింది. ఈ ఏడాది పర్యాటకులలో70 శాతం మంది ఓమానీయులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









