ఒమాన్ లో ప్రజలు ఈద్ సెలవుల్లో దుకాణాలు,పార్కులు,బీచ్ లలో గడిపారు

- September 15, 2016 , by Maagulf
ఒమాన్ లో ప్రజలు ఈద్ సెలవుల్లో  దుకాణాలు,పార్కులు,బీచ్ లలో గడిపారు

మస్కట్:ఈద్ అల్ అధా వేడుకల సమయంలో జాతీయులు మరియు నివాసితులు దుకాణాలు, కొత్త ఆకర్షణలు, పార్కులు, బీచ్లు మరియు రెస్టారెంట్లని  సందర్శించడంలో భారీస్థాయిలో నిమగ్నమయ్యారు.  

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి పలువురు పర్యాటకులు షాపింగ్ వ్యవహారాలు పూర్తిచేయడమే కాక శలాలః ప్రాంతంలో వర్షాకాలంలో ఎంపిక ప్రయోజనంకు  తగినట్లుగా వేడుకలు చేరారు సెప్టెంబర్13 వ తేదీ వరకు  ధోఫర్ కు వచ్చిన  సందర్శకుల సంఖ్య 644,667 మంది ఉన్నారని పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో 511,198 మంది సందర్శకులు ఈ ప్రాంతాలకు వచ్చేరని దీనితో పర్యాటక 26 శాతం వృద్ధిని  ప్రతిబింబిస్తుందని  వెల్లడించింది. ఈ ఏడాది పర్యాటకులలో70 శాతం మంది ఓమానీయులు ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com