సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యు. ఏ. ఈ. నాయకులు
- August 07, 2015
సూయజ్ కాల్వ ప్రారంభోత్సవం సందర్భంగా ఈజిప్టు నాయకత్వానికి, ప్రభుత్వానికి ఇంకా ప్రజలకు యూ. ఏ. ఈ. మినిస్టర్ ఆఫ్ స్టేట్ మరియు యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ హెడ్ డా. సుల్తాన్ అహ్మద్ అల్ జాబెర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈజిప్ట్ అధ్యక్షులు అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి యొక్క వ్యూహాత్మక దృష్టి యొక్క ఫలమైన ఈ విజయం, ఈజిప్ట్ ప్రజల యొక్క నిజమైన వైభవానికి ప్రతిబింబమని, ఇక యూ. ఏ. ఈ. తరపున ఈ ప్రోజక్టు సఫలమయేందుకు నేషనల్ మరైన్ డ్రెడ్జింగ్ కంపనీ నేతృత్వంలోని చ్యాలెంజ్ కన్సార్టియం మరియు ఉఅఎఎజిప్త్/ .. యు. ఏ. ఈ./ ఈజిప్టు లయజన్ ఆఫీస్ యొక్క నిరంతర పర్యవేక్షణ కారణమని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







