సౌదీ యువరాజుకు సంతాపం తెలిపిన బహ్రెయిన్ అంతరరంగిక శాఖ మంత్రి
- August 07, 2015
సోదర రాజ్యమైన సౌదీ అరేబియా లోని అభీ లో, అత్యవసర భద్రత దళాలు లక్ష్యంగా ఒక మసీదుపై జరిగిన ఉగ్రవాద బాంబుదాడి నేపధ్యంలో, బహ్రెయిన్ ఆంతరంగిక శాఖ మంత్రి లెఫ్ట నెంట్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా - సౌదీ యువరాజు, ఆంతరంగిక శాఖ మరియు ప్రధాన మంత్రి ఐన హిజ్ హైనెస్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ నైఫ్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌడ్ వారికి పంపిన సందేశంలో ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ, ఉగ్రవాడం పట్ల తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేశారు. సౌదీ సుస్థిరతకు, శాంతి భద్రతలకు వ్యతిరేకమైన శక్తులను ఎదుర్కోడానికి జరిగే పోరాటంలో సౌదీకి తమ నిరంతర మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూ, చనిపోయిన పోలీసులు, పౌరులకు ఆత్మశాంతి కలగాలని, గాయపడ్డ పౌరులు కోలుకోవాలని, వారి సంబంధీకులకు ఈ కష్టాన్ని తట్టుకునే శక్తినివ్వాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









