యలమంచిలిలో జన్మభూమి ఎక్స్ప్రెస్కు ఘనస్వాగతం
- September 16, 2016
విశాఖ జిల్లా యలమంచిలిలో జన్మభూమి ఎక్స్ప్రెస్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. విశాఖ-సికింద్రాబాద్ జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు తొలిసారిగా యలమంచిలిలో ఆగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు జన్మభూమి ఎక్స్ప్రెస్లో విశాఖ నుంచి యలమంచిలి విచ్చేశారు. జన్మభూమి ఎక్స్ప్రెస్కు యలమంచిలిలో హాల్ట్ సదుపాయం కల్పించాలని స్థానికులు గత కొన్నిసంవత్సరాల నుంచి విజ్ఞప్తిచేయగా ఎట్టకేలకు వారి ఆకాంక్ష నెరవేరింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







