సోమాలియాలో కెన్యా సరిహద్దులో ఉగ్రదాడి
- September 17, 2016
సోమాలియాలో కెన్యా సరిహద్దులో ఉగ్రదాడి జరిగింది. సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. సోమాలియాకి చెందిన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ విషయాన్ని అల్ షబాబ్ కూడా ధ్రువీకరించింది. ఐదు మిలిటరీ వాహనాలపై దాడి చేసి, పలువురిని చంపేశామని ఉగ్రవాద సంస్థ మిలిటరీ ఆపరేషన్స్ ప్రతినిధి షేక్ అబు ముసాబ్ ప్రకటించాడు. సోమాలియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలోని భద్రతాసిబ్బందిపై అల్ షబాబ్ ఉగ్రవాదులు తరచుగా దాడులకు పాల్పడతారని స్థానికులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







