రాజనాధ్ సింగ్ తో భేటీ అయిన అశోక్ గజపతి రాజు
- September 17, 2016
తిరుపతిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి హోం శాఖ అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కోరారు. శుక్రవారం నాడు హోం శాఖ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్పై కూడా చర్చించినట్లు సమాచారం. తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపించాలనుకుంటున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, చెకింగ్ పాయింట్స్ తదితర ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హోం మంత్రికి గజపతి రాజు వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







