రాజనాధ్ సింగ్ తో భేటీ అయిన అశోక్ గజపతి రాజు

- September 17, 2016 , by Maagulf
రాజనాధ్ సింగ్ తో  భేటీ అయిన అశోక్ గజపతి రాజు

 తిరుపతిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపడానికి హోం శాఖ అనుమతులు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు కోరారు. శుక్రవారం నాడు హోం శాఖ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. తిరుమల నో ఫ్లయింగ్ జోన్పై కూడా చర్చించినట్లు సమాచారం. తిరుపతి నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపించాలనుకుంటున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్, చెకింగ్ పాయింట్స్ తదితర ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హోం మంత్రికి గజపతి రాజు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com