హీరోగా నరేష్ తనయుడు చిత్రం ఫస్ట్లుక్ విడుదల
- September 17, 2016
నటుడు నరేష్ తనయుడు నవీన్ను హీరోగా పరిచయం చేస్తున్న 'నందిని నర్సింగ్ హోమ్ (ఇక్కడ అందరు క్షేమం)' చిత్రం ఫస్ట్లుక్ విడుదలైంది. హైదరాబాద్లోని కృష్ణ నివాసంలో ఈ ఫస్ట్లుక్ను విడుదలను విడుదల చేశారు. కృష్ణ, విజయనిర్మల, నరేష్తోపాటు చిత్ర బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పి.వి. గిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్య కథానాయికగా నటిస్తున్నారు. జి. రాధా కిషోర్, భిక్షమయ్య సంగం ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శ్రావ్య, షకలక శంకర్, సప్తగిరి, వెన్నెలకిశోర్, తమిళ్ జయప్రకాశ్, మాధవి తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







