పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలి: కేటీఆర్‌..

- September 17, 2016 , by Maagulf
పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలి: కేటీఆర్‌..

వర్షాల నేపథ్యంలో పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ ఎంసీ అధికారులను ఆదేశించారు. రహదారుల పరిస్థితి మెరుగయ్యే వరకు మరోపనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వ కపోయినా ఫర్వాలేదన్నారు. వర్షంపడినా గణేష్‌ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయు ద్దీన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి, అధికారులు, ఉద్యోగులు చేసిన కృషిని మంత్రి అభింనందించారు. మనం ఎన్ని మంచిపనులు చేసినా.. రోడ్లు బాగా లేకుంటే వృథానే అని దీనినిదృష్టిలో ఉంచుకొని, అధ్వా నంగా మారినరోడ్లను ప్రాధాన్య క్రమంలో బాగు చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com