పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలి: కేటీఆర్..
- September 17, 2016
వర్షాల నేపథ్యంలో పాడైన రోడ్ల మరమ్మతుపై ప్రత్యేక దృష్టి సారించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్ జీహెచ్ ఎంసీ అధికారులను ఆదేశించారు. రహదారుల పరిస్థితి మెరుగయ్యే వరకు మరోపనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వ కపోయినా ఫర్వాలేదన్నారు. వర్షంపడినా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయు ద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, అధికారులు, ఉద్యోగులు చేసిన కృషిని మంత్రి అభింనందించారు. మనం ఎన్ని మంచిపనులు చేసినా.. రోడ్లు బాగా లేకుంటే వృథానే అని దీనినిదృష్టిలో ఉంచుకొని, అధ్వా నంగా మారినరోడ్లను ప్రాధాన్య క్రమంలో బాగు చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







