ఎయిర్పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది..
- September 18, 2016
ఉగ్రదాడి అనంతరం దేశంలోని ఎయిర్పోర్టుల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లోని యూరీ సెక్టార్లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాడి తర్వాత కేంద్రం అప్రమత్తమైంది. ఎల్వోసీ సహా బారాముల్లా, యూరీ సెక్టార్లో రహదారులను మూసివేత వేశారు. ఈ ఘటనపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షాసమావేశానికి ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, ఐబీ చీఫ్, డిఫెన్స్ సెక్రటరీ జమ్మూకశ్మీర్ గవర్నర్, సీఎంతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని హోంమంత్రి రాజ్నాథ్సింగ్ తెలుసుకున్నారు. రాజ్నాథ్సింగ్ అమెరికా, రష్యా పర్యటన వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









