ఈద్ సమయంలో అల్ అరీం పార్క్ కు 12,676 మంది సందర్శన
- September 19, 2016
మనామా : అల్ అరీం మృగజీవన ఉద్యానవనంకు మరియు రిజర్వు ప్రాంతానికి ఈద్ అల్ అధా సెలవుల సమయంలో 12,676 మంది సందర్శించారు. వీరిలో 5,593 మంది బహ్రెయినీయులు మరియు అరబ్బులు ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పార్కుకు హాజరయ్యారు. ఈ పార్క్ లో జంతుజాలం వృక్షజాలం మరియు వివిధ జాతులు నేరుగా చూడటంతో పాటు కుటుంబాలతో ఈ పార్కులో హాయిగా గడిపేందుకు ఢోధపడుతుంది. అలాగే పిల్లలు ఆదుకొనేందుకు అనుకూలంగా పలు వినోద క్రీడలకు అనుకూలంగా ఈ వైల్డ్ లైఫ్ పార్క్ రూపొందించబడింది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









