ఈద్ సమయంలో అల్ అరీం పార్క్ కు 12,676 మంది సందర్శన
- September 19, 2016
మనామా : అల్ అరీం మృగజీవన ఉద్యానవనంకు మరియు రిజర్వు ప్రాంతానికి ఈద్ అల్ అధా సెలవుల సమయంలో 12,676 మంది సందర్శించారు. వీరిలో 5,593 మంది బహ్రెయినీయులు మరియు అరబ్బులు ఇతర దేశాల నుండి పెద్ద సంఖ్యలో ఈ పార్కుకు హాజరయ్యారు. ఈ పార్క్ లో జంతుజాలం వృక్షజాలం మరియు వివిధ జాతులు నేరుగా చూడటంతో పాటు కుటుంబాలతో ఈ పార్కులో హాయిగా గడిపేందుకు ఢోధపడుతుంది. అలాగే పిల్లలు ఆదుకొనేందుకు అనుకూలంగా పలు వినోద క్రీడలకు అనుకూలంగా ఈ వైల్డ్ లైఫ్ పార్క్ రూపొందించబడింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







