పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి
- September 19, 2016
: రియోలో జరిగిన పారాలింపిక్స్ ముగింపు సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాకారులు చేసిన నృత్యాలు, మిరుమిట్లు గొలిపే లేజర్షోతో మారకానా స్టేడియం హోరెత్తిపోయింది. బాణాసంచా వెలుగుల మధ్య వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. అనంతరం పారాలింపిక్స్ పతాకాన్ని రియో ఆర్గనైజర్ కార్విన్ టోక్యో గవర్నర్ చేతికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన అథ్లెట్లకు, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా పలువురు దివ్యాంగులు ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వేడుకల ప్రారంభానికి ముందు శనివారం మృతిచెందిన ఇరాన్ సైక్లిస్ట్ బాహ్మాన్ గొల్బార్నెజాద్కి నివాళులర్పించారు.2020లో పారాలింపిక్స్ జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించనున్నారు
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









