బీహార్‌లో బస్సు లోయలో పడి 50 మంది మృతి!

- September 19, 2016 , by Maagulf
బీహార్‌లో బస్సు లోయలో పడి 50 మంది మృతి!

బీహార్‌లో బస్సు లోయలో పడి 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ 4 మృతదేహాలను వెలికితీశారు. ఘటన మధుబని జిల్లాలో జరిగింది. బస్సు మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com