ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద కాల్పులు కలకలం
- September 21, 2016
టర్కీలోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం వద్ద బుధవారం కాల్పులు కలకలం సృష్టించాయి. కార్యాలయం ఎదుట అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. అతను కత్తితో కార్యాయలంలోకి చొరబడేందుకు యత్నించాడని.. అదుపు చేయడానికి కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ల దాడులు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వారం క్రితమే టర్కీలోని అన్ని దౌత్యకార్యాలయాలను మూసివేశారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









