మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు..
- September 21, 2016
మహేష్ బాబు - మురగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 20 రోజులుగా చెన్నై కొనసాగుతోంది. ఈవీపీ వరల్డ్లో వేసిన ఓ భారీ సెట్స్లో సన్నివేశాలను చిత్రీకరించారు. రేపటి (గురువారం)తో చైన్నై షెడ్యూల్ పూర్తవ్వనుంది. తదుపరి షెడ్యూల్ ని హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.ఇదివరకే వేసిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, అవసరాల 'జ్యో అచ్చుతానంద' సెట్స్ లో కొన్ని సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. అయితే, ఈ సెట్స్ లో స్వల్ప మార్పులతో తనకు అనుకూలంగా మార్చుకోనుంది మహేష్ సినిమా యూనిట్.మహేష్ మురగదాస్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది.దర్శకుడు ఎస్ జె సూర్య మహేష్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ చేయనున్నాడు. దీపావఌ కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







