ఖతార్ లో ఆగస్ట్ 18 నుండి ఆన్ లైన్ పేమెంట్లు
- August 10, 2015
ఖతార్ ఉద్యోగులు ఎన్నళ్ళ నుండో ఎదురుచూస్తున్న వేజ్ ప్రోటక్షన్ సిస్టం (WPS), అంటే ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు కూడా బాంకుల ద్వారా వేతనం చెల్లించే విధానం త్వరలోనే అమలులోకి రానుంది. శ్రామిక చట్టం కిందకు వచ్చేప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న శ్రామికుల పేర్లు మరియు వారి వేతనాలు గల CSV ఫైళ్ళను నిర్వహించాలని సంబంధిత శాఖ ఆదేశాలు జారీచేసింది. అంతేకాకుండా ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక పర్యవేక్షణా యూనిట్ ను కూడా నెలకొల్పారు. కతార్ సెంట్రల్ బాంకు వారి సహకారంతో కార్మిక శాఖ వారు ఒక విశ్రుతమైన డాటాబేస్ ను సిద్ధం చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







