ఎన్టీఆర్ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం పంపిణీ..

- September 25, 2016 , by Maagulf
ఎన్టీఆర్ ట్రస్ట్ వరద బాధితులకు ఆహారం పంపిణీ..

వరద ప్రభావిత ప్రాంతాలు నిజాంపేట్, దోమలగూడ, చందానగర్, కాప్రా, అడ్డగుట్ట బ్రాహ్మణవాడల్లో మంచినీరు, ఆహార పొట్లాలను ఎన్టీఆర్ ట్రస్ట్ పంపిణీ చేయనుంది. ఆహార పంపిణీ వాహనాలను ట్రస్ట్ భవన్ వద్ద జెండా ఊపి ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రావుల ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com