ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!
- August 11, 2015
వేలమంది ఒమాన్ నిరుద్యోగ పౌరులకు ఉపాధి కల్పించడానికి తలపెట్టిన ఒమనైజేషన్ పధకాన్ని ప్రభుత్వం వేగవంతం చేయడంతో, అక్కడ ప్రవాస శ్రామికులు,ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం 12,000 మందికి పైగా ఒమాన్ యువత స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలనుంది ఉద్యోగవేట కోసం బయటపడుతుండగా, గతంలో వారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే మొగ్గుచూపేవారు. ఐతే ఇపుడు, ప్రభుత్వం ఈ సంవత్సరం మరియు 2016లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేయడంతో,వారిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను పొందుతున్న నేపధ్యంలో వారిచూపు ప్రైవేటు రంగంపై పడింది. ఇపుడు ప్రవాసీయుల ఉద్యోగభద్రత అనేది గాలిలో దీపంగా మిగిలింది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









