ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!
- August 11, 2015
వేలమంది ఒమాన్ నిరుద్యోగ పౌరులకు ఉపాధి కల్పించడానికి తలపెట్టిన ఒమనైజేషన్ పధకాన్ని ప్రభుత్వం వేగవంతం చేయడంతో, అక్కడ ప్రవాస శ్రామికులు,ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం 12,000 మందికి పైగా ఒమాన్ యువత స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలనుంది ఉద్యోగవేట కోసం బయటపడుతుండగా, గతంలో వారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే మొగ్గుచూపేవారు. ఐతే ఇపుడు, ప్రభుత్వం ఈ సంవత్సరం మరియు 2016లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేయడంతో,వారిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను పొందుతున్న నేపధ్యంలో వారిచూపు ప్రైవేటు రంగంపై పడింది. ఇపుడు ప్రవాసీయుల ఉద్యోగభద్రత అనేది గాలిలో దీపంగా మిగిలింది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









