ఒమనైజేషన్ వేగవంతం - ప్రవాసీయుల ఉద్యోగాలకు ఎసరు!
- August 11, 2015
వేలమంది ఒమాన్ నిరుద్యోగ పౌరులకు ఉపాధి కల్పించడానికి తలపెట్టిన ఒమనైజేషన్ పధకాన్ని ప్రభుత్వం వేగవంతం చేయడంతో, అక్కడ ప్రవాస శ్రామికులు,ఉద్యోగులు తమ ఉపాధి పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రతిసంవత్సరం 12,000 మందికి పైగా ఒమాన్ యువత స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలనుంది ఉద్యోగవేట కోసం బయటపడుతుండగా, గతంలో వారు ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే మొగ్గుచూపేవారు. ఐతే ఇపుడు, ప్రభుత్వం ఈ సంవత్సరం మరియు 2016లో కూడా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిలిపివేయడంతో,వారిలో కేవలం 60 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలను పొందుతున్న నేపధ్యంలో వారిచూపు ప్రైవేటు రంగంపై పడింది. ఇపుడు ప్రవాసీయుల ఉద్యోగభద్రత అనేది గాలిలో దీపంగా మిగిలింది!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







